27 June, 2026 | 2:20 PM

Breaking News

రెండు చుక్కలే..చిన్నారుల భవిష్యత్‌ కు రక్షణ!   •   మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం అక్రమాలపై 11 మందిపై కేసు నమోదు   •   ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గ్రూప్-1 ప్రథమ ర్యాంకర్   •   ప్రమాదానికి మద్యం మత్తే కారణం   •   షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో "ఎమ్మెల్యే" ఆకస్మిక తనిఖీ   •   సత్తుపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు – తుమ్మూరి రామారావు వీధిలో ప్రజల దుస్థితి.   •   ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. రైతన్నల కళ్లలో ఆనందం   •   జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల వీరంగం   •   ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే: కమటం వెంకటేశ్వరరావు   •   నిండు వర్షంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి   •  

బీఆర్‌ఎస్‌లో చేరిన రెండో వార్డు సభ్యులు

09-02-2026 12:00 AM

భిక్కనూర్, ఫిబ్రవరి8 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామ రెండో వార్డు మెంబర్ చింతనూరీ మేఘమాల, మల్లేశం, వెంకటేష్లు శనివారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమం మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కార్తీక్ రెడ్డి, వార్డు మెంబర్లు తుడుం రవి, బాదే స్వప్న శ్రావణ్, లింగరాజు భవాని స్వామి, గౌరీ గారి మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.