5 May, 2026 | 1:49 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

ముగిసిన గాయత్రి అంత్యక్రియలు

07-10-2024 01:11 AM

కూకట్‌పల్లి, అక్టోబర్ 6: గుండెపోటుతో చనిపోయిన సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి అంత్యక్రియలు ఆదివారం కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్‌లోని కైలాసవాసం శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. చితికి గాయత్రి భర్త నిప్పు అంటించారు. కూతురిని చివరి చూపు చూసి రాజేంద్రప్రసాద్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.