4 May, 2026 | 3:05 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

జీజీ ఇంజనీరింగ్ ఆదాయంలో 29 శాతం వృద్ధి

18-01-2025 01:44 AM

హైదరాబాద్, జనవరి 17: హైదరాబాద్ కేంద్రంగా వివిధ ఇంజనీ రింగ్ ఉత్పత్తుల తయారీలో నిమగ్నమైన జీజీ ఇంజనీరింగ్ స్టాండెలోన్ ఆదాయం 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 29.15 శాతం వృద్ధిచెంది రూ. 56.18 కోట్ల కు చేరింది. గత ఏడాది క్యూ3లో కంపెనీ రూ.43.50 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2024 డిసెంబర్ త్రైమాసికంలో రూ.1.37 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలలకు కార్యకలాపాల ఆదాయం రూ. 231.61 కోట్లుగా నమోదయ్యింది. రూ.7.86 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.