14 July, 2026 | 11:21 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

నారాయణపేటకు సైనిక్ స్కూల్ ఇవ్వండి

10-08-2024 01:41 AM

పార్లమెంట్‌లో డీకే అరుణ

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో అత్యంత వెనుకబ డిన ప్రాంతాల్లో ఒకటైన నారాయణపేటకు సైనిక్ స్కూల్‌ను ఇవ్వాలని శుక్రవారం మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం గతంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసి నా, బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థలం కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. జిల్లాలోని ఎక్లాస్‌పూర్ వద్ద 50 ఎకరాల స్థలం సైనిక్ స్కూల్ కోసం సర్వే నిర్వహించినట్టు తెలిపారు. వెంటనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చొరవ తీసుకుని సైనిక్ స్కూల్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.