27 June, 2026 | 7:44 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి.. అనవసర రాద్దాంతం చేయొద్దు: హైకోర్టు

10-07-2024 03:15 PM

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ వాయిదా

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ నెల 23 వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంయమనం పాటించండని హైకోర్టు సూచించింది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్దాంతం వచేయొద్దని ఆదేశించింది. జడ్జీలు, వారి కుటుంబసభ్యుల పేర్లు బహిర్గతం చేయొద్దని తెలిపింది. ఫోన్ నంబర్లు, ఫొటోలు బహిర్గతం చేయొద్దని పేర్కొంది. ఈ నెల 23న కౌంటర్ దాఖలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.