10 May, 2026 | 1:57 PM

Breaking News

కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •  

ఎమ్మెల్యేల అనర్హతపై నేడే హైకోర్టు తీర్పు

09-09-2024 09:56 AM

హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నేడు హైకోర్టు తీర్ప ఇవ్వనుంది. ఎమ్మెల్యేలను అనర్హత వేసేలా స్వీకర్ ను ఆదేశించాలంటూ బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. దానంపై అనర్హత వేట వేయాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖాలు చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై గతనెలలో హైకోర్టు విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసింది. దానం నాగేందర్, కడియం శ్రీహారి, తెల్లం వెంకట్రావ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే.