26 April, 2026 | 10:41 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

సమాధిపై దాడి చేసిన హిందూ సంఘాలు

12-08-2025 01:34 AM

దేవాలయంపై నిర్మించారని ఆరోపణ

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఫతేపూర్ సిక్రీలో హిందూ సంఘాలు సోమవారం ఓ సమాధిపై దాడి చేశాయి. ఆ సమాధిని హిందూ దేవాలయంపై నిర్మించారని ఆరోపిస్తూ దాడికి దిగాయి. మరిన్ని అల్లర్లు జరగకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తు న పోలీసులను మోహరించి..

బారికేడ్లు ఏర్పాటు చేసింది. అబూనగర్‌లో ఉన్న స మాధిని హిందూ దేవాలయం కూలగొట్టి ని ర్మించారని ఆరోపణలు వచ్చాయి. భారతీ య జనతా పార్టీ సభ్యులు కూడా ఈ దాడి లో పాల్గొన్నారు. ఈ సమాధి కింద శివుడి గుడి ఉండేదని వారు తెలిపారు.