calender_icon.png 9 June, 2025 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడికి సన్మానం

09-06-2025 01:00:41 AM

కామారెడ్డి, జూన్ 8,(విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయ నూతన కమిటీ సభ్యులను ఆదివారం  దోమకొండ మండల పిఆర్ టి యు మండల అధ్యక్షుడు పన్యాల శ్రీనివాస్ రెడ్డి  శాలువాలు కప్పి సన్మానించారు. అధ్యక్షుడిగా ఎంపికైన పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి , డైరెక్టర్లు గా ఎంపికైన నాల్రా వెంకటేశం, రమేష్ ,నర్రగుల ఎల్లయ్య, రామ లక్ష్మి లను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్.. తదితరులు ఉన్నారు.


ఆలయ కమిటీ సభ్యులకు సన్మానం

కామారెడ్డి, జూన్ 8,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయ నూతన కమిటీ సభ్యులను ఆదివారం  దోమకొండ మండల   బిజెపి మండల నాయకులు శాలువాలు కప్పి సన్మానించారు. అధ్యక్షుడిగా ఎంపికైన పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి , డైరెక్టర్లు గా ఎంపికైన నాల్రా వెంకటేశం, రమేష్ ,నర్రగుల ఎల్లయ్య, రామ లక్ష్మి లను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి కమిటీ సభ్యులు ,నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.