09-06-2025 01:00:41 AM
కామారెడ్డి, జూన్ 8,(విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయ నూతన కమిటీ సభ్యులను ఆదివారం దోమకొండ మండల పిఆర్ టి యు మండల అధ్యక్షుడు పన్యాల శ్రీనివాస్ రెడ్డి శాలువాలు కప్పి సన్మానించారు. అధ్యక్షుడిగా ఎంపికైన పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి , డైరెక్టర్లు గా ఎంపికైన నాల్రా వెంకటేశం, రమేష్ ,నర్రగుల ఎల్లయ్య, రామ లక్ష్మి లను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్.. తదితరులు ఉన్నారు.
ఆలయ కమిటీ సభ్యులకు సన్మానం
కామారెడ్డి, జూన్ 8,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయ నూతన కమిటీ సభ్యులను ఆదివారం దోమకొండ మండల బిజెపి మండల నాయకులు శాలువాలు కప్పి సన్మానించారు. అధ్యక్షుడిగా ఎంపికైన పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి , డైరెక్టర్లు గా ఎంపికైన నాల్రా వెంకటేశం, రమేష్ ,నర్రగుల ఎల్లయ్య, రామ లక్ష్మి లను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి కమిటీ సభ్యులు ,నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.