17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

22-06-2025 07:03 PM

జుక్కల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) జుక్కల్ మండలంలోని దోస్పల్లి గ్రామంలో ఆదివారం వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ దేశాయ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు(MLA Thota Lakshmi Kantha Rao) చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.