calender_icon.png 22 June, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

22-06-2025 07:03:58 PM

జుక్కల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) జుక్కల్ మండలంలోని దోస్పల్లి గ్రామంలో ఆదివారం వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ దేశాయ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు(MLA Thota Lakshmi Kantha Rao) చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.