12 June, 2026 | 12:21 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

నేను కూడా తెలంగాణ పిలగాన్నే..

28-01-2025 01:39 AM

* సింగర్ క్రిస్ మార్టిన్

న్యూఢిల్లీ, జనవరి 27: కోల్డ్ ప్లే బ్యాండ్ సింగర్ క్రిస్ మార్టిన్ అహ్మదాబాద్‌లో నిర్వహించిన ప్రదర్శనలో మార్టిన్ మాట్లాడు తూ.. ‘మా బ్యాండ్‌లో ఉన్న అందరం భారతీయులమే. బెర్రిమ్యాన్ చూసేందుకు స్కా ట్లాండ్ వాసిలా కనిపించినా అతడిది తమిళనాడు. నేను తెలంగాణ పిలగాన్ని అనే విష యం చాలా మందికి తెలుసు.

మేము మీ అ ందరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం’. అని పేర్కొన్నాడు. ముంబైలో నిర్వహించిన ప్రదర్శనలో కూడా తాను సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లో పుట్టినట్లు పేర్కొన్నాడు. ఈ ప్రదర్శనకు 1.34 లక్షల మంది అభిమానులు హాజరయ్యారు.