06-06-2025 10:22:14 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ మండలంలోని గోసంపల్లి తండా గ్రామంలో నూతనంగా నిర్మించిన జగదాంబ మాత, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.