23 June, 2026 | 5:21 PM

Breaking News

రెవిన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టర్   •   బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •   తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక   •   ఎస్ఆర్ఆర్ లో బీకాం విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ   •   నిర్మల్ నుండి ధర్మపురికి బస్సు   •  

ఆకట్టుకుంటున్న ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్

15-08-2024 12:00 AM

మన దేశంలో గతంలో విధించిన అత్యవసర పరిస్థితుల్ని వివరిస్తూ సాగిన ‘ఎమర్జెన్సీ’ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అప్పటి రాజకీయ నేతల పాత్రల్లో నటీనటులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొత్తంగా ‘ఎమర్జెన్సీ’ చిత్రం ఎలా ఉండబోతోందో ఈ ట్రైలర్ ద్వారా అవగతమవుతోంది. ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించగా, వాజ్‌పేయిగా శ్రేయస్ తల్పడే, జయప్రకాశ్ నారాయణ్‌గా అనుపమ్ ఖేర్ కనిపించారు. బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల తేదీ చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చిం ది. సెప్టెంబర్ 6న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు.