26 June, 2026 | 6:29 PM

Breaking News

డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •   బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి పునః ప్రతిష్ట   •  

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

19-02-2026 01:00 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోని నాలుగో వార్డు  పరిధిలో గురువారం కౌన్సిలర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది వారి  పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టారు.కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు బాలకృష్ణ తెలిపారు.అంతకుముందు కాలనీలోని పలుచోట్ల పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు ఇంచార్జ్ శ్రావణ్, సిబ్బంది పాల్గొన్నారు.