30 June, 2026 | 10:09 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

03-12-2025 06:47 PM

చిలుకూరు: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండల విద్యా వనరుల కేంద్రంలో దివ్యాంగులకు క్రీడ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఎం. గురవయ్య మాట్లాడుతూ దివ్యాంగులు ప్రభుత్వ నుండి వచ్చే సౌకర్యాలు పొందాలని ప్రతి బుధవారం కేంద్రంలో నిర్వహించే ఫిజియోథెరపీని సద్వినియోగం చేసుకోవాలని మంచి విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు ఉపాధ్యాయులు, సుమలత, పద్మ, ఎంఆర్సి, సిబ్బంది పాల్గొన్నారు.