18 March, 2026 | 12:01 PM

Breaking News

మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •   తప్పుతై తప్పకుండా ప్రశ్నిస్తాం!   •  

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

12-07-2024 12:18 AM

జగిత్యాల, జూలై 11(విజయక్రాం తి): అంతర్రాష్ర్ట గంజాయి ముఠాను ధర్మపురి పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను  అరెస్టు చేశా రు. వీరిలో ఒడిశా, ఏపీకి చెందిన చిరువ్యాపారులు కాగా, గంజాయి కొనుగోలు చేసిన వ్యక్తి ధర్మపురి మండలంలోని దొంతాపూర్‌కు చెం దినవాడని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు. బత్తి ని చందు, గొల్ల వెంకటేశ్, దుర్గం రాములుపై కేసు నమోదు కాగా బత్తి ని చందు, గొల్ల వెంకటేశ్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పం పామని తెలిపారు. రాములు పరారీ లో ఉన్నాడని చెప్పారు. నిందితుల వ ద్ద 6.03 కేజీల గంజాయి సాధీనం చేసుకున్నట్టు వివరించారు.