3 April, 2026 | 3:58 AM
Breaking News
జగిత్యాల, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో గురువారం చిన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. హనుమాన్ దీక్ష స్వాములు, సాధారణ భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది.
03-04-2026
మెట్ పల్లి, ఏప్రిల్ 2(విజయక్రాంతి):ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఎఎంసి సెంటర్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు
జగిత్యాల, ఏప్రిల్ 2 ( విజయక్రాంతి ) :జగిత్యాల జిల్లా లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం లో స్వామివారి చిన్న జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి.
జగిత్యాల,ఏప్రిల్ 1 ( విజయక్రాంతి ) :ఇటీవల కురిసిన ఆకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు యుద్ధ ప్రాతిపాదికన అంచనాలు తయారు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
02-04-2026
జగిత్యాల, ఏప్రిల్1(విజయక్రాంతి); శ్రీరామ జయ రామ.. జయ జయ రామ.., రామ లక్ష్మణ జానకీ జై.. జై బోలో హనుమాన్ కీ.. అనే దీక్షాపరుల సంకీర్త నలు, వేలాదిగా తండోపతండాలుగా వస్తున్న దీక్షాపరులు,
మల్లాపూర్ మండల కేంద్రంలోని భరతమాత కూడలి వద్ద బుధవారం బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంట ఇప్పటికే అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని వారు తెలిపారు.
01-04-2026
మెట్పల్లి పట్టణంలోని సాయిరామ్ నగర్ కాలనీ యూపీహెచ్సీ లో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బుధవారం మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, నాలుగవ వార్డు కౌన్సిలర్ పందిరి రమేష్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమం మండల వైద్యాధికారి డా.ఎల్లాల అంజిత్ రెడ్డి సమక్షంలో జరిగింది.
వెల్గటూర్ మండలం రాజక్కపల్లి గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు రాజక్కపల్లి గ్రామంలో బుధవారం ఆవులు,గేదెలకు గాలికుంటు వ్యాధి నిరోధక ఉచిత టీకాల కార్యక్రమం నిర్వహించారు.
మెట్ పల్లి, మార్చి 31(విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలో ఆయన దశాబ్ద కాలంగా తిష్ట వేసి భారీగా వసూళ్లకు పాల్పడు తున్నారని ఏళ్లుగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎ న్ని పిర్యాద్ లు చేసిన అవి భూట్టధకాలు అ య్యాయానే వాదనలు ఉన్నాయి. దీర్ఘ కాలం గా ఆయన జిల్లాలో ఐసిడిఎస్ తో పాటు వివిధ శాఖలలో తిష్ట వేయడం తనకు రాజకీయ పలుకుబడి ఉందంటూ చెప్పుకునే ఆయన తాను అడిగిన మమ్ముళ్లు రాకుంటే వారిని ఉద్యోగాల నుండి తొలగించినట్టు ఆరోపణలు ఉన్నాయి.వివరాలలోకి వెళ్తే
మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామంలో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని మంగళవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సందర్శించారు. ఫ్యాక్టరీలోని గోదాములను పరిశీలించి, రాబోయే రబీ సీజన్లో వడ్ల నిల్వకు అనుకూల పరిస్థితులు ఉన్నాయా అనే అంశాన్ని సమీక్షించారు.
31-03-2026
కోరుట్ల,మార్చి30(విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలోని ఎస్టీ సంక్షేమ హాస్టల్లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది, హా స్టల్లో కూరగాయలు కోసే వ్యక్తిగా పనిచేస్తు న్న శ్రీనివాస్ అనే వ్యక్తి విద్యార్థులను చీపురుతో చితక బాదిన సంఘటన తీవ్ర ఆగ్ర హానికి దారితీసింది స్థానికుల సమాచారం ప్రకారం శ్రీనివాస్ నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరవుతూ గత నాలుగు నెలలు గా హాస్టల్లోని విద్యార్థులను వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.