1 April, 2026 | 7:11 PM

Breaking News

కేంద్రమంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి   •   మురుట్ల పాఠశాలకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ టీవీ అందజేత   •   కరాటే పోటీలలో వివిధ స్థాయిలలో బెల్టులు సాధించిన సిద్దార్థ పాఠశాల విద్యార్థులు   •   అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత   •   అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •  

పార్కు నిర్వహణ సరిగా లేదు నోటీసులు జారీ చేయండి

19-03-2025 02:12 AM

కమిషనర్ ఆదేశం

కరీంనగర్, మార్చి18 (విజయక్రాంతి): కరీంనగర్ లోని జ్యోతిబా పూలే పార్కును మంగళవారం రోజు కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ సందర్శించారు. పార్కులో పర్యటించి...తనిఖీ పరిశీలించారు. పార్కు నిర్వహణ సరిగా లేకపోవడం తో స్థానికంగా ఉన్న సిబ్బందిని ప్రశ్నించారు. అనుమతి లేకుండా పార్కులో స్టాల్స్ ఏర్పాచేశారుయడంతో పాటు పార్కు నిర్వహణ సరిగా లేకపోవడం తో...అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్కులొ ఉన్న పూల మొక్కలు, గ్రీనరీకి సమయం ప్రకారం నీరు అందించడంతో పాటు గ్రాస్ కట్టింగ్ చేసి పరిశుభ్రతను పాటించేలా అధికారులు చర్యలు తీస్కోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈ లచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, వర్క్ ఇన్ స్పెక్టర్ పర్షరాములు తదితరులు పాల్గొన్నారు.