టెన్త్లో జాన్సన్ కోరా పాఠశాల సత్తా
హైదరాబాద్, ఏప్రిల్ 29(విజయక్రాంతి): బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాలలో నగరంలోని జాన్సన్ కోరా పాఠశాల విద్యార్థులు 587, 581, 580, 577, 575, 570, 565, 564, 563, 557, 556, 555, 558, 557, 556, 555, 554, 552, 551, 550 మార్కులతో వంద శాతం ఉతీర్ణత సాధించారు. తదుపరి యాజమాన్యం అభినందన సభలో ప్రసంగిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకి, తల్లీతండ్రులకి పాఠశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రాంరెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగల సంతోషరెడ్డిలు పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం హరికృష్ణ సర్ మట్లాదు తు ఎస్వీజేసీ విద్యా సంస్థ ఎపుడు పిల్లల ఉ జ్వల భవిష్యతుకే పాటుపడుతుందని పేర్కొన్నారు. తల్లితండ్రులు సంస్ధ మీద పెట్టుకు న్నా విద్యార్థుల విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులకి తల్లి తండ్రులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయు లు, విద్యార్ధులు పాల్గొన్నారు.






