26-06-2025 10:51:14 PM
వర్కింగ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కమ్మరి వెంకటేష్..
చేగుంట (విజయక్రాంతి): చేగుంటలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సమావేశం నిర్వహించిన ఉమ్మడి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు కమ్మరి వెంకటేశం, ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ... జిల్లాలో ఉన్న జర్నలిస్టు అందరికీ ప్రభుత్వం అక్రిడేషన్ కార్డు, హెల్త్ కార్డు, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, జర్నలిస్ట్ పిల్లలకు ప్రవేట్ కళాశాలలో 50% ఫీజు రాయితీ కల్పించాలని, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మొజామిల్, అన్నం మహేష్, అన్నం ఆంజనేయులు, కొండి శ్రీనివాస్, ప్రకాష్, నర్సిములు, సోమా ప్రవీణ్, మియాపూర్ రాజు, చౌదరి శ్రీనివాస్, సోమా వెంకటేష్, నాగార్జున, శ్రవణ్, శ్రీకాంత్, రవీందర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.