20 March, 2026 | 5:03 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

మంత్రి పొన్నం, గంగులతో చర్చిస్తా: కేంద్రమంత్రి బండి సంజయ్

14-07-2024 12:20 PM

కరీంనగర్ కు నిధులు తెచ్చే బాధ్యత నాది

హైదరాబాద్: జన్మభూమి కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటానని కేంద్రమంత్రి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బండి సంజయ్ ను కరీంనగర్ కార్పొరేటర్లు ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ కు నిధులు తెచ్చే బాధ్యత నాది. కరీంనగర్ ను అద్దంలా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై  మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి గంగుల కమాలాకర్ తోనూ చర్చిస్తానని వెల్లడించారు. స్మార్ట్ సిటీ మిగిలిన నిధులు త్వరలోనే మంజూరు చేయిస్తానన్నారు.