17 April, 2026 | 2:31 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

సంక్షేమమే పరమావధిగా కేసీఆర్ పాలన

22-04-2025 12:47 AM

వనపర్తి, ఏప్రిల్ 21 ( విజయక్రాంతి ) :  సంక్షేమమే పరమావధిగా కె.సి.ఆర్ పాలన జరిగిందని  జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అన్నారు మంగళవారం వనపర్తి మం డలములోని రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ అంకూర్,చిం గుంటపల్లి,వెంకటాపూర్ తదిర గ్రామాలలో వాకిటి శ్రీధర్ పర్యటించి శ్రేణులను సమాయత్తం చేశారు.

ఈ సందర్భంగా వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమ లు చేయాలని గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ ఏం.ఎల్.ఏ,ఎం.పి ఇతర కాంగ్రెసు ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు.

కుట్రలు,కుతంత్రాలు, దుష్ప్రచారలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం సంక్షే మ పథకాలైన 7500(సీజన్)కు రైతు భరో సా,2లక్షల రుణ మాఫీ, రైతు భీమా,మహిళలకు 2500,తులం బంగారం,నిరుద్యోగు లకు 2లక్షల ఉద్యోగాలు,విద్యార్థినులకు స్కూటిలు,ఆసరా పింఛన్లు 4000ఇస్తామని మోసం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాణిక్యం,రవిప్రకాష్ రెడ్డి,మహే శ్వర్ రెడ్డి,చిట్యాల. రాము,శివ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.