17 March, 2026 | 1:03 PM

Breaking News

బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు   •   ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన   •   మియాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన బస్సు.. 10 మందికి గాయాలు   •   8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. 4 నెలల గర్భిణి భార్యను చంపిన భర్త   •   కేసీఆర్ సంచలన నిర్ణయం.. పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!   •   కూకట్‌పల్లిలో భారీ దారి దోపిడీ.. కళ్లలో కారం కొట్టి..   •   పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి   •   గవర్నర్ ప్రసంగం డొల్ల   •   ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి   •   రాష్ట్ర అభివృద్ధిలో.. ప్రతి పౌరుడు భాగస్వామి   •  

నాచారం పీఎస్ నూతన ఇన్స్పెక్టర్ గా కొత్తపల్లి ధనంజయ్

18-09-2025 05:51 PM

ఉప్పల్ (విజయక్రాంతి): నాచారం పోలీస్ స్టేషన్(Nacharam Police Station) నూతన ఇన్స్పెక్టర్ గా కొత్తపెళ్లి ధనుంజయని నియమిస్తున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. నాచారం సీఐగా ఉన్న రుత్విక్ కుమార్ ను కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు ఇన్స్పెక్టర్ గా బదిలీ చేశారు. గురువారం పొద్దున ధనంజయ్ ఇన్స్పెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ధనుంజయ్ 2002 బ్యాచ్ చెందిన ఇన్స్పెక్టర్ సంస్థానం నారాయణపేట జిల్లా కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నగరంలో ఇంటెలిజెన్స్ లో పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు అరికట్టేందుకు కృషి చేస్తానని ప్రజలందరూ సహకరించాలని కోరారు.