26 May, 2026 | 5:49 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

గురవులింగంపల్లి గ్రామ సర్పంచ్‌గా ఈడిగి లక్ష్మీదేవి

10-12-2025 01:00 AM

మాగనూరు, డిసెంబర్ 9: మాగనూరు మండల పరిధిలోని గురవలింగంపల్లి గ్రామ సర్పంచ్ గా ఈడిగి లక్ష్మీదేవి, ఉప సర్పంచ్ గా ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు మణికంఠ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గురవులింగంపల్లి గ్రామంలో 8 వార్డ్ మెంబర్లు, సర్పంచు ఏకగ్రీవముగా ఎన్నికైనట్లు తెలిపారు. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల నామినేషన్ విత్ డ్రా రోజు ప్రత్యర్థులు విత్డ్రా చేసుకోవడంతో గ్రామ సర్పంచ్‌గా వార్డ్ మెంబర్లు ఏకగ్రీవం ఎన్నికైనట్లు వారు తెలిపారు.