13 July, 2026 | 4:37 PM

Breaking News

విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •   పిల్లల ఆరోగ్య రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యం   •   ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం   •  

గురవులింగంపల్లి గ్రామ సర్పంచ్‌గా ఈడిగి లక్ష్మీదేవి

10-12-2025 01:00 AM

మాగనూరు, డిసెంబర్ 9: మాగనూరు మండల పరిధిలోని గురవలింగంపల్లి గ్రామ సర్పంచ్ గా ఈడిగి లక్ష్మీదేవి, ఉప సర్పంచ్ గా ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు మణికంఠ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గురవులింగంపల్లి గ్రామంలో 8 వార్డ్ మెంబర్లు, సర్పంచు ఏకగ్రీవముగా ఎన్నికైనట్లు తెలిపారు. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల నామినేషన్ విత్ డ్రా రోజు ప్రత్యర్థులు విత్డ్రా చేసుకోవడంతో గ్రామ సర్పంచ్‌గా వార్డ్ మెంబర్లు ఏకగ్రీవం ఎన్నికైనట్లు వారు తెలిపారు.