16-07-2025 12:25:57 AM
తాడ్వాయి, జూలై, 15( విజయ క్రాంతి ): లంబాడ హక్కుల పోరాట సమితి కార్యవర్గాన్ని మంగళవారం ప్రతినిధులు ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వా యి మండలం లంబాడ హక్కుల పోరాట సమితి కార్యవర్గం అధ్యక్షుడిగా నందివాడ పల్లె గడ్డ తండా చెందిన నునావత్ మోహన్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శిగా కాట్రోత్ రమేష్ నాయక్, ఉపాధ్యక్షులుగా అజ్మీర స్వామి, గౌరవ అధ్యక్షులు గా ధన రామ్, యూత్ అధ్యక్షులుగా రవి, ప్ర ధాన కార్యదర్శిగా శ్రీను, కోశాధికారిగా సేవి యా, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సంతోష్, సహాయ కార్యదర్శిగా వినాయక్, సోషల్ మీ డియా కోఆర్డినేటర్ గా వినాయక్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా విశ్వనాథు లు ఏకగ్రీ వంగా ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో కా మారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రీనాథ్, గౌరవాధ్యక్షులు రూప్సింగ్ నాయక్,వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, ఎల్లారెడ్డి డివిజన్ అధ్యక్షులు బానోత్ మదన్లాల్ నాయక్, క్రమశిక్షణ కమిటీ జిల్లా సభ్యులు నాయకులు పాల్గొన్నారు.