07-10-2025 12:45:13 AM
కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ
రాజన్న సిరిసిల్ల: అక్టోబర్ 06(విజయక్రాంతి) జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఆధ్వర్యంలో న్యాయ సహాయ క్లినిక్ను డి-అడిక్షన్ /రిహాబిలిటేషన్ సెంటర్, బస్తీ ఆసుపత్రి, రాజీవ్ నగర్, సిరిసిల్లలో సోమవారం ఏర్పా టు చేయడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ తెలియజేశారు.
ఈ సందర్భం గా రాధిక జైస్వాల్ మాట్లాడుతూ. సభ్య కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికర సంస్థ, హైదరాబాద్ ఆదేశాలతో, జిల్లా ప్రధా న న్యాయమూర్తి .పి.నీరజ మార్గదర్శకత్వంలో, డిఎంహెచ్వో. రజిత. సమన్వయం తో పోలీస్ సూపరింటెండెంట్.గీతే మహేష్ బాబాసాహెబ్.
అనుమతితో న్యాయ సహా య క్లినిక్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో . చింతోజు భా స్కర్, లోక్ అదాలత్ సభ్యులు, శ్రీ.ప్రవీణ్, మానసిక వైద్య నిపుణులు, మణివర్మ, మెడికల్ ఆఫీసర్, ఈ. స్వాతి, నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.