కార్యకర్తలకు అండగా ఉందాం
27-02-2026 01:11 AM
నిర్మల్, ఫిబ్రవరి ౨౬ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉందామని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరిరావు, మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు అప్పల కావ్య గణేష్ చక్రవర్తికి సూచించారు.
గురువారం శ్రీ హరిరావు నివాసంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మల్ మున్సిపల్లోని 42 వార్డులో ప్రజల అవసరాలను తీర్చడమే మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.




