02-07-2025 12:49:09 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో మద్యం సీసాలను రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు.పార్లమెంట్ ఎన్నికల సమయంలో లభ్యమైన రూ.21.50 లక్షల విలువచేసే మద్యాన్ని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సమక్షంలో ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి రామానుజం,సీఐ రమేష్,ఎస్సై నరేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.