11-06-2025 12:00:00 AM
అర్మూర్, జూన్ 10 (విజయ క్రాంతి) : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన బేబీ శివాన్షి ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ సర్జరీ కోసం గాంధీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.
ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి విన్నవించగా స్పందించిన ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1,50,000 రూపాయలను వారి కుటుంబ సభ్యులకు ఎల్.ఓ.సి. కాపిని ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి దంపతులు అందజేశారు. ఎల్.ఓ.సి. కాపీ అందనేసినందుకు వినయ్ కుమార్ రెడ్డి దంపతులకు కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.