calender_icon.png 15 June, 2025 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

16న కురవికి మధు యాష్కి రాక

14-06-2025 07:21:36 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): టీపీసీసీ క్యాంపెనింగ్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్(TPCC Campaign Committee Chairman Madhu Yashki Goud) ఈనెల 16న మహబూబాబాద్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం దర్శనార్థం సోమవారం ఉదయం 7 గంటలకు విచ్చేస్తున్నట్లు టిపిసిసి ఓబీసీ సెల్ వర్కింగ్ చైర్మన్ మేకల వీరన్న యాదవ్ తెలిపారు.