18 April, 2026 | 11:02 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

మత్తు ఇంజెక్షన్ చేసుకుని మేల్ నర్స్ ఆత్మహత్య

12-04-2025 08:55 AM

హైదరాబాద్: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని బాచుపల్లి మండలం(Bachupally Mandal)లో మేల్ నర్స్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న మేరాజ్ ఆలం(24) బలవన్మరణానికి పాల్పడ్డాడు. మత్తు ఇంజెక్షన్ చేసుకుని నిన్న మధ్యాహ్నం ఆస్పత్రిలోనే ప్రాణాలు తీసుకున్నాడు. ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.