18 April, 2026 | 10:29 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన

18-04-2026 08:43 PM

సిద్దిపేట రూరల్: సిద్దిపేటలోని శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిపుణులు సికిందర్, సంపత్ ఆసుపత్రి సిబ్బందికి ప్రాక్టికల్‌గా సూచనలు అందించారు. సిద్దిపేటలోని శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిపుణులు సికిందర్, సంపత్ ఆసుపత్రి సిబ్బందికి ప్రాక్టికల్‌గా సూచనలు అందించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న డా.మురళీ కృష్ణ మాట్లాడుతూ... అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు భయపడకుండా సమయోచితంగా స్పందించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎలా స్పందించాలి, రోగులను సురక్షితంగా ఎలా తరలించాలి, అగ్నిని నియంత్రించేందుకు ప్రారంభ దశలో తీసుకోవాల్సిన చర్యలపై సికిందర్, సంపత్ వివరంగా తెలియజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.