2 April, 2026 | 2:41 PM

Breaking News

మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   ప్రజా పాలన వార్డు సభలో ప్రజల ఆగ్రహం   •  

51 మంది మావోయిస్టుల లొంగుబాటు

08-02-2026 12:20 AM

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో 31 మంది, సుక్మా జిల్లాలో 21 మంది  సరెండర్

చర్ల, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శనివారం 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లా లో 30 మంది లొంగిపోయారు. వారిలో 20 మంది మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారు. సుక్మా జిల్లాలో 21 మంది ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరి లో ఏడుగురు పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారు. ఈ 21 మందిపై రూ.76 లక్షల రివార్డ్ ఉంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున తక్షణ సాయం అందించింది.