15 June, 2026 | 2:55 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

‘ఇండియన్ రెడ్‌క్రాస్’ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

15-07-2024 02:42 AM

నాగోల్, జూలై 14: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నాగోల్ డివిజన్ కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ వెల్ఫేర్ భవనంలో ఆదివారం వృద్ధుల కో సం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బీ పీ, షుగర్ మొదలైన పరీక్షలు నిర్వహించి నె ల రోజులకు సరిపడా మందులు అందజేశా రు. శిబిరాన్ని రంగారెడ్డి జిల్లా రెడ్‌క్రాస్ చై ర్మన్ ఎస్ నర్సింహా రెడ్డి ప్రారంభించి మా ట్లాడారు. కార్యక్రామంలో రంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ వీ పాండు గౌడ్, అడ్వయిజర్ డాక్టర్ ఏ శ్రీరాములు, ట్రెజరర్ చల్లా రా ఘవ రెడ్డి, ఎం అశోక్ కుమార్, ఎం నర్సిం హా రెడ్డి, కోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.