calender_icon.png 23 June, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ సాయి జనని ఆధ్వర్యంలో వైద్య శిబిరం

22-06-2025 08:46:17 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): సత్య సాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) పెనుగొండ గ్రామంలో శ్రీ సాయి జనని 9వ ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నందకిషోర్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు వైద్య పరీక్షల నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు తవిసి ఉపేందర్, జింజిరాల సోమేశ్వర్, మాధవరపు ప్రదీప్, కొల్లూరు శ్రీనివాస్, మెడికల్ కోఆర్డినేటర్ పురుషోత్తం, తొట్ల సారంగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.