17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం..

05-04-2025 04:28 PM

బెల్లంపల్లి అర్బన్: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి నాయకులు క్షీరాభిషేకం చేశారు. పట్టణంలోని కాంటా అంబేద్కర్ చౌరస్తాలో శనివారం నరేంద్ర మోడీ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, బిజెపి రాష్ట్ర నేత కొయ్యల ఏమాజీ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బిజేపీ ప్రభుత్వం పేద ముస్లింల మేలుకొరకు తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు ముస్లింలు, దేశ ప్రజలు  మద్దతివ్వాలని కోరారు. వక్ఫ్ బోర్డు బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షురాలు దార కల్యాణి, జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, అసంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు కోడి రమేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగారపు శ్రావణ్, సీనియర్ నాయకులు బోల్లెడ్ల కేశవరెడ్డి, ఉప్పుల మోహన్, యువ నాయకుడు కునిరాజుల అరవింద్ మహిళా మొర్చా జిల్లా ప్రథాన కార్యదర్శి గోమాస కమల, బీసీ మోర్చ జిల్లా నాయకులు ఆకుల శంకర్ పట్టణ కార్యదర్శి సల్లం సుమలత, ఎర్రోజు శ్రీనివాస్, పుల్లరి రాము, పాల్గొన్నారు.