28 June, 2026 | 1:44 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్ చేయాలి.. మనసులో మాట చెప్పిన మంత్రి కోమటిరెడ్డి

17-03-2026 03:08 PM

హైదరాబాద్: అసెంబ్లీ లాబీలో(Assembly Lobby) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) చిట్ చాట్  చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని(Jaggareddy ) నియమించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎప్పుడూ జనంలో ఉండే మాస్ లీడర్ జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి మరో పీజేఆర్.. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటారని కోమటిరెడ్డి కోనియాడారు. జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 100 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.