18 July, 2026 | 12:42 PM

Breaking News

సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

త్వరలో కేబినెట్ విస్తరణ.. హోంమంత్రి ఎవరికంటే..?

01-07-2024 08:26 PM

హైదరాబాద్ : త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలంగాణ మంత్రి దామోదార రాజనర్సింహ వెల్లడించారు. సోమవారం మీడియా సమావేశంలో కీలక అంశాలు తెలిపారు. కొత్తగా ఐదరుగురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని మంత్రి రాజనర్సింహ వెల్లడించారు.

సీతక్కకు హోంమంత్రి ఇచ్చే అవకాశం ఉందని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్, నిజామాబాద్ నుంచి ఒకరిని కేబినెట్ లోకి తీసుకోవచ్చాని ఆయన పేర్కొన్నారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపైనా కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోందని, అతిత్వరలోనే చీఫ్ ను ప్రకటించే అవకాశం ఉందని మంత్రి రాజనర్సింహ వెల్లడించారు.