calender_icon.png 12 August, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్‌ఫ్లో

12-08-2025 12:15:23 AM

నిజాంసాగర్ ఆగష్టు 11 : ఉమ్మడి జిల్లా రైతులకు వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు  ప్రాజెక్టు ఏ ఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1391.92 అడుగులతో 4.936 టీఎంసీ ల నీటి నిల్వతో కొనసాగుతుండగా  ప్రాజెక్టులోకి 4,690 క్యూసెక్కు ల వరద నీరు వచ్చి చేరుతోందని ఆయన తెలిపారు.