11 July, 2026 | 8:32 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

ఇంటర్ లో ప్రతిభ చాటిన ఎంజేపీ విద్యార్థులు...

22-04-2025 05:06 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల కళాశాల (బాలుర) సత్తాచాటిన విద్యార్థులు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఎస్.భీమ్ రావు 946, బైపిసి విభాగంలో బి రాజేష్ 829, ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో పి.సిద్ధార్థ 452, బైపీసీ విభాగంలో సిహెచ్ అజయ్ 411. మార్కులు సాధించి కళాశాల టాపర్లుగా నిలిచారు. మొదటి సంవత్సరంలో 91 శాతం ఉత్తీర్ణత సాధించగా ద్వితీయ సంవత్సరంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ B శ్వేత తెలిపారు. అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు.