17-05-2025 05:02:04 PM
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని (నస్పూర్ మున్సిపాలిటీ) తాళ్ళపెల్లి గ్రామంలో ఇసుక రీచ్ను శనివారం మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(MLA Kokkirala Prem Sagar Rao) రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ రీచ్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.