calender_icon.png 13 November, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ‌ధూవరుల‌ను ఆశీర్వ‌దించిన ఎమ్మెల్యే మైనంప‌ల్లి

13-11-2025 10:15:13 PM

మెదక్ టౌన్‌: తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో ప్రధాన పూజారి శంకర్ శర్మ కూతురి వివాహం మెదక్ పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ వివాహానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయ‌కులు పాల్గొన్నారు.