15 April, 2026 | 11:59 AM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

అయ్యప్పస్వామి పడిపూజలో ఎంపీ ఈటల రాజేందర్

18-11-2025 12:00 AM

కీసర , నవంబర్ 17 (విజయక్రాంతి):  మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సోమవారం సూరి బాబాయ్ ఫంక్షన్ హాల్లో జరిగిన అయ్యప్ప  పూజ పాల్గొన్నారు.  కార్యక్రమంలో నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి , మాజీ కౌన్సిలర్ వెంకట్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ సత్యం సాగర్ పలువురు నాయకులు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.