18-11-2025 12:00:00 AM
కీసర , నవంబర్ 17 (విజయక్రాంతి): మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సోమవారం సూరి బాబాయ్ ఫంక్షన్ హాల్లో జరిగిన అయ్యప్ప పూజ పాల్గొన్నారు. కార్యక్రమంలో నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి , మాజీ కౌన్సిలర్ వెంకట్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ సత్యం సాగర్ పలువురు నాయకులు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.