10 May, 2026 | 11:46 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

వాటర్ ప్యూరిఫై ప్రారంభించిన ఎంపీడీవో మహేశ్వర రావు

24-03-2025 04:35 PM

నాగల్ గిద్ద: నాగల్ గిద్ద మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉద్యోగాలకు కార్యాలయానికి వచ్చిన ప్రజలకు దాహార్తి తిర్చడానికి వాటర్ ప్యూరిఫై సోమవారం ఎంపీడీవో మహేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజల అవసరల సౌకర్యం కోసం మండల ప్రజా పరిషత్ లో పనిచేస్తున్న మొత్తం సిబ్బంది అందరూ కలిసి వాటర్ ప్యూరిఫై ఏర్పాటు చేశామన్నారు. సహకరించిన సిబ్బందికి ఎంపీడీవో మహేశ్వర రావు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ ఇందిరమ్మ, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, తదితరులు పాల్గొన్నారు.