calender_icon.png 16 June, 2025 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 11 సంవత్సరాలుగా సుపరిపాలన

16-06-2025 01:28:28 AM

మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

ఘట్ కేసర్, జూన్ 15 : దేశ ప్రధానిగా నరేంద్రమోడీ గత 11 సంవత్సరాలుగా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని జాతీయ గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు ననావత్ బి క్కు నాయక్ అన్నారు. పోచా రం మున్సిపాలిటీ వికసిత్ భారతదేశపు అమృత కాలం సేవ సూపరిపాలన పేదల సం క్షేమానికి 11 సంవత్సరాల మోదీ పాలన పూర్తి అయినా సందర్బంగా ఆదివారం భారతీయ జనతా పార్టీ పోచారం మున్సిపల్ అధ్యక్షులు ననావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో మొ క్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు బిక్కునాథ్ నాయక్ పాల్గొన్నారు. ఈకార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ గొంగళ్ళ మహేష్, నాయకులు గొంగళ్ళ బాలేశ్, రాజా రమేష్, గుండె నరేష్, ఉపాధ్యక్షులు వరికుప్పల యాదగిరి, మేకల చంద్రిక రెడ్డి, కనకచారీ, ప్రధాన కార్యదర్శులు కోన మల్లేష్, సాయిరాజ్ నాయక్, రేతి వెంకటేష్, కార్యదర్శి రవి శంకర్, గంజి వంశీ కుమార్, సరిత, నూతన్ మీశ్ర, శివ సాయి, శ్రీనివాస్ రెడ్డి, కవిత, ఆకాష్, తరుణ్ నాయక్, వేణు మాధవ్, రవి శంకర్, శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.