17 April, 2026 | 9:41 PM

Breaking News

రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •  

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

04-04-2025 07:10 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్నిశుక్రవారం ప్రెస్ క్లబ్ గౌరవ కార్యదర్శి సీహెచ్ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడిగా భాస్కర్ల రాజేశం (నమస్తే తెలంగాణ), అధ్యక్షుడిగా భూపతి రవి (సాక్షి), ప్రధాన కార్యదర్శిగా కోండ శ్రీనివాస్ (ఆంధ్రప్రభ), ఉపాధ్యక్షులుగా మైదం రామకృష్ణ (మన తెలంగాణ), సీపతి రాములు (వెలుగు), సంయుక్త కార్యదర్శిగా వేల్పుల మల్లేషం(తెలుగు ప్రభ), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా క్యాతం రాజేశ్ (నేటిదాత్రి), ఫైనాన్స్ మేనేజర్ గా నారాయణరెడ్డి (ఆంధ్రజ్యోతి), కార్యవర్గ సభ్యుడిగా తలారి సమ్మయ్య(నవ తెలంగాణ), ప్రెస్ క్లబ్ క్రమశిక్షణ సంఘం కన్వీనర్ గా కోడం రవికుమార్ లు ఎన్నికయ్యారు.