22 April, 2026 | 2:11 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

పంచాయితీ కార్యదర్శుల నూతన కార్యవర్గం ఏర్పాటు

03-06-2025 07:49 PM

సారంగాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) సారంగాపూర్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన పంచాయితి కార్యదర్శులందరు కలిసి మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా పి. కిరణ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా ఎ. రాజేందర్, డి. సరిత లను నియమించారు. జనరల్ సెక్రటరీగా కే.సుధాకర్, క్యాషియారుగా గోపి కృష్ణ, ట్రెజరర్ గా సీ.ఎచ్ ప్రేమలత, మీడియా కోఆర్డినేటర్ గా యూ.కృష్ణ మొత్తం ఎనిమిది మంది సభ్యుల పేర్లు తీర్మానించుకున్నారు. అనంతరం నూతనంగా సంఘం అధ్యక్షుడిగా నియామకమైన పి.కిరణ్ కుమార్ కు శాలువా తో సన్మానించారు.