15 April, 2026 | 12:58 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పల్లెల్లో నామినేషన్ల పండుగ..

06-12-2025 12:00 AM

మహేశ్వరం, డిసెంబర్ 5 (విజయక్రాంతి) : మూడో విడత స్థానిక సంస్థల నేపథ్యంలో మహేశ్వరం, కందుకూరు మండలాలో పండుగ వాతావరణంలో నామినేషన్లు పండుగ వాతావరణం లో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది.  ఆయా మండలాలలో అధికార, ప్రతి పక్షం పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులందరూ తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్లను ఆయా క్లస్టర్ ల రిటర్నింగ్ అధికారులకు  సమర్పించారు.

అనంతరం అభ్యర్థులు మాట్లాడుతూ ప్రజలు తమకు మద్దతుగా ఉండి గెలిపిస్తే తమ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీల వర్షం కురిపిస్తున్నారు.  శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కావడంతో భారీగా అభ్యర్థుల ఆయమండలలో నామినేషన్ దాఖలు చేసేందుకు తరలివచ్చారు. పలు క్లస్టర్లో ఐదు తర్వాత కేంద్రాల తరలివచ్చిన అభ్యర్థుల నుంచి నామినేషన్లను క్లస్టర్లో ఐదు తర్వాత కేంద్రాల తరలివచ్చిన అభ్యర్థుల నుంచి నామినేషన్ల పత్రాలను  అధికారులు తీసుకుంటున్నారు.