5 May, 2026 | 3:51 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు   •   హైదరాబాద్ ప్రజలకు చల్లని కబురు   •   నీటి సమస్యకు పరిష్కారం..   •   గంభీరావుపేటకు చేరుకున్న డిప్యూటీ సీఎం, మంత్రులు   •   పంట వ్యర్థాలను దహనం చేయకండి.. రైతులకు డిప్యూటీ సీఎం కీలక సూచన   •   రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఉచిత అంబలి పంపిణీ   •   మంథనిలో అంగరంగ వైభవంగా "అంగారక చతుర్థి" వేడుకలు   •   పంట వ్యర్థాలను దహనం చేయకండి.. రైతులకు డిప్యూటీ సీఎం కీలక సూచన   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.. కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట్ మండలము మొదటి స్థానం   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.. కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట్ మండలము మొదటి స్థానం   •  

బాలీవుడ్ హీరోలకు నోటీసులు

10-03-2025 12:00 AM

విమల్ పాన్ మసాలా ప్రకటనపై వివాదం

జైపూర్, మార్చి 9: బాలీవుడ్ హీరోలు షారూఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్, టైగర్ ష్రాఫ్‌లకు జైపూర్ వినియోగదారుల ఫోరం నోటీసులు జారీ చేసింది. విమల్ పాన్ పలుకుల్లో కుంకుమపువ్వు మిళితమై ఉందని పేర్కొనడాన్ని జైపూర్‌కు చెందిన ఓ వ్యక్తి తప్పుబట్టారు. ఈ క్రమంలోనే విని యోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురు హీరలతోపాటు ఆ సంస్థ చైర్మన్‌కు నోటీసులు జారీ చేసిన వినియోగదారుల ఫోరం..  మార్చి 19న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.