01-07-2025 02:45:59 AM
సనత్ నగర్, జూన్ 30 (విజయక్రాంతి) : బాల్కంపేట్ యల్లమ్మ తల్లిదేవి ఆలయంలో సోమవారం భక్తిశ్రద్ధలతో రిబి నరేశ్ వారి కుటుంబ సభ్యులు చిట్టి గజుల హారాన్ని సమర్పించారు. అమ్మవారి కృప కోరికల నెరవేర్పు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించబడినాయి. కుటుంబసభ్యులు అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. గోదాసి అజయ్, వేణు గౌడ్ పాల్గొని, పూజా కార్యక్రమాల్లో భాగస్వాములు కాగా ఆలయ పూజారులు తీర్థ ప్రసాదా లు అందించి ఆశీర్వచనాలు అందించారు.