19 March, 2026 | 1:26 PM

Breaking News

ఖతార్‌పై దాడి చేస్తే.. ఇరాన్‌లోని గ్యాస్‌ఫీల్డ్ మొత్తాన్ని పేల్చేస్తాం   •   మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •  

కూలీల ఆటో బోల్తా.. ఒకరు మృతి

16-04-2025 08:40 AM

సూర్యాపేట, (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet District) బుధవారం ఉదయం జరిగిన రోడ్డు  ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. కూలీలతో వెళుతున్న ఆటో ఆత్మకూర్ (ఎస్) మండలం కొత్తపహాడ్ వద్ద కుక్కను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. మరో ఐదుగురు కూలీలకు తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూలీలు టేకుమట్ల గ్రామానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.